back to top

రాష్ట్ర వార్తలు

పోలీస్ సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి….రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా, ఐపిఎస్

ఉదయక్రాంతి:- పోలీస్ సిబ్బంది తమ విధుల్లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్ సూచించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మావోయిస్టు ప్రభావిత కోటపల్లి,...

భూవివాదాల పరిష్కారానికై ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి

మందమర్రి తహశీల్దార్ సతీష్ కుమార్ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం భూ తగాదాలపై మండల తహశీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఆర్జీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం...

అక్రమంగా నిల్వ చేసిన నకిలీ విడి పత్తి విత్తనాలు పట్టివేత

ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు అక్రమంగా నిలువ చేసిన ప్రభుత్వ అనుమతి లేని నకిలీ పత్తి విత్తనాలను పట్టుకోవడం జరిగిందని మంచిర్యాల జిల్లా మందమర్రి సిఐ కే శశిధర్ రెడ్డి...

పోగొట్టుకున్న 4 మొబైల్ ఫోన్లు బాధితులకు అందజేత…. మందమర్రి ఎస్ఐ ఎస్ రాజశేఖర్

ఉదయక్రాంతి:- పోగొట్టుకున్న నాలుగు మొబైల్ ఫోన్ లను సిఈఐఆర్ పోర్టల్ తో గుర్తించి, సోమవారం మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ పోలీస్ స్టేషన్ లో పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్ బాధితులకు  అందజేశారు....

వినయ్ మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి

విలేకరుల సమావేశంలో వినయ్ భార్య ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన నస్పూరి వినయ్ ఇటీవల ఆత్మహత్య చేసుకొని మృతి చెందగా, అతని మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని మృతుని భార్య...

Popular

Subscribe

spot_imgspot_img