back to top

రాష్ట్ర వార్తలు

చిన్న వయస్సులోనే అల్లి రాజేందర్ జాతీయ నాయకుడిగా ఎదగడం సంతోషకరం

ఉదయక్రాంతి:- ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్(ఏఐసిడబ్ల్యూఎఫ్)జాతీయ కార్యదర్శి (ఆఫీస్ బేరర్) గా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి అల్లి రాజేందర్ చిన్న వయస్సులోనే ఎన్నిక కావడం...

ఏఐసిడబ్ల్యూఎఫ్ జాతీయ కార్యదర్శిగా అల్లి రాజేందర్ నియామకం హర్షనీయం

ఘనంగా సన్మానించిన జిఎం కార్యాలయ సిబ్బంది ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లా సింగరేణి మందమర్రి ఏరియాలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూ ఆలిండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ కు జాతీయ కార్యదర్శి (ఆఫీస్ బేరర్)...

విజయవంతంగా ముగిసిన ఏఐసిడబ్ల్యూఎఫ్ మహాసభలు

ఉదయక్రాంతి:- ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐసిడబ్ల్యూఎఫ్) 11వ మహాసభ జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో మార్చి 28 నుండి 30 వరకు నిర్వహించగా, ఆదివారం విజయవంతంగా ముగిశాయి. ఈసందర్భంగా మహాసభలకు రాష్ట్రంలోని...

ఏఐసిడబ్ల్యూఎఫ్ ఆఫీస్ బేరర్ గా అల్లి రాజేందర్

ఉదయక్రాంతి:- ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్(ఏఐసిడబ్ల్యూఎఫ్) ఆఫీస్ బేరర్ గా మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్(సిఐటియు) మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి అల్లి రాజేందర్ నియమితులయ్యారు....

మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు

ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉగాది వేడుకల్లో భాగంగా మందమర్రి పట్టణంలోని పాత బస్టాండ్...

Popular

Subscribe

spot_imgspot_img