ఉదయక్రాంతి:- ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్(ఏఐసిడబ్ల్యూఎఫ్)జాతీయ కార్యదర్శి (ఆఫీస్ బేరర్) గా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి అల్లి రాజేందర్ చిన్న వయస్సులోనే ఎన్నిక కావడం...
ఘనంగా సన్మానించిన జిఎం కార్యాలయ సిబ్బంది
ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లా సింగరేణి మందమర్రి ఏరియాలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూ ఆలిండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ కు జాతీయ కార్యదర్శి (ఆఫీస్ బేరర్)...
ఉదయక్రాంతి:- ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐసిడబ్ల్యూఎఫ్) 11వ మహాసభ జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో మార్చి 28 నుండి 30 వరకు నిర్వహించగా, ఆదివారం విజయవంతంగా ముగిశాయి. ఈసందర్భంగా మహాసభలకు రాష్ట్రంలోని...
ఉదయక్రాంతి:- ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్(ఏఐసిడబ్ల్యూఎఫ్) ఆఫీస్ బేరర్ గా మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్(సిఐటియు) మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి అల్లి రాజేందర్ నియమితులయ్యారు....
ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉగాది వేడుకల్లో భాగంగా మందమర్రి పట్టణంలోని పాత బస్టాండ్...