back to top

రాష్ట్ర వార్తలు

ఉత్తమ జర్నలిస్టుగా గుర్తింపు పొందిన మహమ్మద్ ఖాసీం

మహాత్మ జ్యోతిరావు పూలే జాతీయ ఐకాన్ అవార్డు - 2025 ప్రధానం ఉదయక్రాంతి:- మీడియా రంగంలో సామాన్య పాత్రికేయుడిగా, నవసమాజ నిర్మాణం కోసం, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ, తనదైన శైలిలో వార్తా...

ఇంటర్ ఫలితాలలో శ్రీ హర్ష విజయకేతనం

ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అభినందించిన కళాశాల చైర్మన్ పల్లె భూమేష్ ఉదయక్రాంతి:- రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలలో మంచిర్యాల జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని  శ్రీ హర్ష జూనియర్...

మందమర్రిలో జోరుగా అక్రమ మట్టి దందా….సెలవు రోజుల్లో రెచ్చిపోతున్న మట్టి, ఇసుక మాఫియా

యదేచ్ఛగా మట్టి తవ్వకాలు పట్టించుకోని స్థానిక అధికారులుఉదయక్రాంతి:- తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. పంట భూములను చదును చేస్తున్నామని కొందరు దర్జాగా మట్టి దందాను...

చిన్న వయస్సులోనే అల్లి రాజేందర్ జాతీయ నాయకుడిగా ఎదగడం సంతోషకరం

ఉదయక్రాంతి:- ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్(ఏఐసిడబ్ల్యూఎఫ్)జాతీయ కార్యదర్శి (ఆఫీస్ బేరర్) గా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి అల్లి రాజేందర్ చిన్న వయస్సులోనే ఎన్నిక కావడం...

ఏఐసిడబ్ల్యూఎఫ్ జాతీయ కార్యదర్శిగా అల్లి రాజేందర్ నియామకం హర్షనీయం

ఘనంగా సన్మానించిన జిఎం కార్యాలయ సిబ్బంది ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లా సింగరేణి మందమర్రి ఏరియాలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూ ఆలిండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ కు జాతీయ కార్యదర్శి (ఆఫీస్ బేరర్)...

Popular

Subscribe

spot_imgspot_img