ఉదయక్రాంతి:- ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐసిడబ్ల్యూఎఫ్) 11వ మహాసభ జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో మార్చి 28 నుండి 30 వరకు నిర్వహించగా, ఆదివారం విజయవంతంగా ముగిశాయి. ఈసందర్భంగా మహాసభలకు రాష్ట్రంలోని...
ఉదయక్రాంతి:- ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్(ఏఐసిడబ్ల్యూఎఫ్) ఆఫీస్ బేరర్ గా మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్(సిఐటియు) మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి అల్లి రాజేందర్ నియమితులయ్యారు....
ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉగాది వేడుకల్లో భాగంగా మందమర్రి పట్టణంలోని పాత బస్టాండ్...
ఉదయక్రాంతి:- పోలీస్ సిబ్బంది తమ విధుల్లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్ సూచించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మావోయిస్టు ప్రభావిత కోటపల్లి,...
మందమర్రి తహశీల్దార్ సతీష్ కుమార్ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం భూ తగాదాలపై మండల తహశీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఆర్జీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం...