భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి
ఉదయక్రాంతి:- తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో భూ సమస్యలపై భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని, రైతులు తమ భూ సమస్యలపై దరఖాస్తు...
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
ఉదయక్రాంతి:- తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శిగా దానపెళ్లి తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎన్నికల...
ఫిల్టర్ బెడ్ ప్రభుత్వ పాఠశాల నుండి 12 మంది విద్యార్థులు ఎంపిక
ఉదయక్రాంతి:- తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని ఫిల్టర్ బెడ్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఇటీవల నిర్వహించిన...
ఉదయక్రాంతి:- తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ మండల నూతన తహశీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన సంఘర్స్ సంతోష్ ను గురువారం తహశీల్దార్ కార్యాలయంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, కార్యదర్శి...
కార్మికుల ఆదరాభిమానాలు పొందుతున్న యూనియన్
ఉదయక్రాంతి:- దేశంలో తొలి కార్మిక సంఘం ఏఐటియుసి ఆవిర్భావించిన తర్వాత కార్మిక హక్కుల కోసం పోరాడి అనేక హక్కులను సైతం సాధించుకోవడం జరిగింది. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో...