back to top

దాడి కేసులో ముగ్గురి నిందితుల అరెస్ట్

Date:

మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన దాడి కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని, రిమాండ్ చేసి కోర్టు ముందు హాజరు పరచడం జరిగిందని బెల్లంపల్లి రూరల్ సీఐ సయ్యద్ అఫ్జలూద్దీన్, బెల్లంపల్లి 2 టౌన్ ఎస్ఐ కే మహేందర్ లు ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని ఎస్ఆర్ఆర్ బార్ లో తాండూరు కు చెందిన బండారి వంశీ పై బీరు సీసాలతో కొట్టి, మూకుమ్మడిగా దాడి చేసిన సంఘటనలో నమోదైన కేసులో నిందితులైన బెల్లంపల్లి గాంధీనగర్ కు చెందిన అల్లి సాగర్, బట్వాన్ పల్లికి చెందిన రత్నం సోమయ్య, మంచిర్యాల ఇస్లాంపూర్ కు చెందిన మామిడి అన్నమయ్య లను అరెస్టు చేసి, రిమాండ్ నిమిత్తం కోర్టు ముందు హాజరు పరచడం జరిగిందన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

బెల్లంపల్లి టీఎన్జీవో నూతన సభ్యుల ఎన్నిక

ఉదయక్రాంతి:- రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో శుక్రవారం టీఎన్జీవో బెల్లంపల్లి...

స్థానిక సంస్థల ఆర్థిక స్థితి బలోపేతంతో గ్రామీణ అభివృద్ధి…రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ సిరిసిల్ల రాజయ్య

ఉదయక్రాంతి:- స్థానిక సంస్థల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంతో గ్రామీణ అభివృద్ధి...

ఆకతాయిల ఆట కట్టించిన షీ టీం

ఉదయక్రాంతి:- రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని రాముని చెరువు...