back to top

12 కోట్ల రూపాయలు విలువ చేసే నిషేదిత గంజాయి, కాల్చివేత..

Date:

-1700 కేజీల గంజాయి, 64 కేజీల ఆల్పోజోలం దాహనం    ..

నిజామాబాద్‌,బోధన్‌ ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లలో 154 కేసుల్లో పట్టుబడిన 12 కోట్ల రూపాయల విలువ చేసే గంజాయి, మత్తు పదార్థాలను గురువారం కాల్చివేశారు.
నిజామాబాద్‌ డిప్యూటి కమిషనర్‌ సోమిరెడ్డి డిస్పోజల్‌ అధికారి ఇచ్చిన అదేశాల మేరకు నిజమాబాద్‌ ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ కే. మల్లారెడ్డి ఇతర ఎక్సైజ్ యంత్రాంగం నిమాబాద్‌ జి ల్లా జక్రాన్‌పల్లిలో ఉన్న ప్రభుత్వ అమోదిత కాల్చివేత కంపెనీ శ్రీ మేడికేర్‌లో గురువారం గంజాయి, మత్తు పదార్ధాలను కాల్చివేశారు.
కాల్చివేసిన వాటిల్లో 1700.5 కిలోల గంజాయి, 64.27 కిలోల ఆల్పోజోలం, 72.2 కిలోల డైజోఫా మ్‌, ఒక గంజాయి మొక్కను దహనం చేశారు.
గంజాయి, మత్తు మందులను కాల్చివేసిన నిజామాబాద్‌ ఎక్సైజ్‌ అధికారులను ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి వారిని    అభినందించారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

బెల్లంపల్లి టీఎన్జీవో నూతన సభ్యుల ఎన్నిక

ఉదయక్రాంతి:- రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో శుక్రవారం టీఎన్జీవో బెల్లంపల్లి...

స్థానిక సంస్థల ఆర్థిక స్థితి బలోపేతంతో గ్రామీణ అభివృద్ధి…రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ సిరిసిల్ల రాజయ్య

ఉదయక్రాంతి:- స్థానిక సంస్థల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంతో గ్రామీణ అభివృద్ధి...

ఆకతాయిల ఆట కట్టించిన షీ టీం

ఉదయక్రాంతి:- రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని రాముని చెరువు...