back to top

టచ్ ఆసుపత్రిలో మరో క్లిష్టమైన సర్జరీ విజయవంతం

Date:

జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని టచ్ ఆసుపత్రిలో మరో క్లిష్టమైన సర్జరీని విజయవంతంగా నిర్వహించమని ఆసుపత్రి వైద్యులు, యాజమాన్యం గురువారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 35 సంవత్సరాల వయస్సు గల మహిళలకు థైరాయిడ్ గ్రంథిని తొలగించడం జరిగిందన్నారు. ఈ గ్రంథి స్వరపేటిక కు అతి సమీపంలో ఉండే గ్రంథి అని, దానిని తొలగించడం చాలా అపాయంతో కూడుకున్నదని తెలిపారు. ఈ గ్రంథి మానవ శరీరంలో థైరాయిడ్ హార్మోన్లను విడుదల చేసి, శరీర మెటబాలిజం ని నియంత్రిస్తుందన్నారు. ఆపరేషన్ సమయంలో స్వరపేటికకు ఎలాంటి ప్రమాదం కలగకుండా అతి జాగ్రత్తగా చేయాలని వివరించారు. బహుశా మంచిర్యాల పట్టణంలో సమర్థవంతంగా ఈ ఆపరేషన్ నిర్వహించడం ఇదే తొలిసారి అని తెలిపారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు భాగస్వామ్యం కావాలి

డ్రగ్స్ రహిత సమాజం ప్రతి ఒక్కరి బాధ్యత బెల్లంపల్లి ఏసిపి ఏ రవికుమార్ హోరాహోరీగా...

మహిళలు అన్ని రంగాలలో రాణించాలి

సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు సాగాలి అంజనీపుత్ర చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండి...

మానవత్వానికి మారుపేరు బండి సదానందం యాదవ్….పేద కుటుంబానికి అండగా కాంగ్రెస్ నేత

ఉదయక్రాంతి:- నాయకత్వం అంటే కేవలం పదవులు, ప్రసంగాలు కాదు, నిజమైన నాయకుడు...

ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుని మృతి

ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ ఫ్లైఓవర్ పైన ఆదివారం ద్విచక్ర...