back to top

రోడ్డుపై పడిపోయిన సంచిని భద్రంగా బాధితుడికి అప్పగించిన సబ్ ఇన్స్పెక్టర్

Date:

సంచిలో తులం బంగారం, ఇతర వస్తువులు

కోరుట్ల పట్టణంలో గురువారం రోజున పట్టణానికి చెందిన చింత చంద్రశేఖర్ తండ్రి శ్రీరాములు తన ఇంటిలో నుండి ఒక సంచిలో సుమారు ఒక తులం బంగారం ఇతర వస్తువులతో బైక్ పై వెళ్తుండగా అట్టి సంచి మార్గమధ్యంలో పడిపోయినదని ఆ సంచి కొరకు వెతికినా కనిపించక పోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించగా బ్లూకోల్ట్ సిబ్బంది అయినా ఎల్.సంజీవ్, కే.శ్రీనులు అతను వెళ్లిన దారులకు తెలుసుకొని వెళ్లగా వారు ఆయా పరిసరాలలో ఉన్న సిసి కెమెరాలు పరిశీలించగా పట్టణ పురపాలక సంఘంలో పని చేసే వాటర్ లైన్మెన్లు అయినా ఎం.డి సలీం,శనిగారపు సురేష్ లకు అటుగా వెళ్తుండగా వారికి అట్టి బ్యాగు దొరకగా వారు దగ్గర్లో ఉన్న లతీఫ్ హోటల్లో ఇచ్చినారని తెలుసుకొని బ్లూకోల్ట్ సిబ్బంది అట్టి బ్యాగును పోలీస్ స్టేషన్ కు తీసుకొనివచ్చారు.కోరుట్ల సబ్ ఇన్స్పెక్టర్ ఎస్.శ్రీకాంత్ బాధితుడికి బ్యాగ్ ను అప్పగించారు.మున్సిపల్ లైన్మెన్లను,బ్లూ కోల్డ్ సిబ్బందిని సబ్ ఇన్స్పెక్టర్ ఎస్.శ్రీకాంత్ అభినందిచారు.ఇతరుల వస్తువులు ఎవరికైనా దొరికితే పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లయితే బాధితులను గుర్తించి ఇస్తామని ఈ సందర్బంగా ఎస్సై ఎస్.శ్రీకాంత్ తెలిపారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు భాగస్వామ్యం కావాలి

డ్రగ్స్ రహిత సమాజం ప్రతి ఒక్కరి బాధ్యత బెల్లంపల్లి ఏసిపి ఏ రవికుమార్ హోరాహోరీగా...

మహిళలు అన్ని రంగాలలో రాణించాలి

సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు సాగాలి అంజనీపుత్ర చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండి...

మానవత్వానికి మారుపేరు బండి సదానందం యాదవ్….పేద కుటుంబానికి అండగా కాంగ్రెస్ నేత

ఉదయక్రాంతి:- నాయకత్వం అంటే కేవలం పదవులు, ప్రసంగాలు కాదు, నిజమైన నాయకుడు...

ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుని మృతి

ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ ఫ్లైఓవర్ పైన ఆదివారం ద్విచక్ర...