back to top

మహిళలు అన్ని రంగాలలో రాణించాలి

Date:

సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు సాగాలి


అంజనీపుత్ర చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండి పిల్లి రవి

ఉదయ క్రాంతి :- మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని,సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు సాగాలని మంచిర్యాల జిల్లాలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అయిన అంజనీపుత్ర ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండి పిల్లి రవి లు తెలిపారు. జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని సున్నం బట్టి వాడలో గల అంజనీపుత్ర కార్యాలయంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహిళలే సృష్టికి మూలమని, ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజించబడతారని మన సంస్కృతి తెలిపిందన్నారు. మానవుల మనుగడకు స్త్రీలే ప్రాణమని తెలిపారు. మహిళలందరూ అన్ని రంగాల్లో రాణించాలి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అంజనీపుత్ర డైరెక్టర్లు, మహిళలు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు భాగస్వామ్యం కావాలి

డ్రగ్స్ రహిత సమాజం ప్రతి ఒక్కరి బాధ్యత బెల్లంపల్లి ఏసిపి ఏ రవికుమార్ హోరాహోరీగా...

మానవత్వానికి మారుపేరు బండి సదానందం యాదవ్….పేద కుటుంబానికి అండగా కాంగ్రెస్ నేత

ఉదయక్రాంతి:- నాయకత్వం అంటే కేవలం పదవులు, ప్రసంగాలు కాదు, నిజమైన నాయకుడు...

ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుని మృతి

ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ ఫ్లైఓవర్ పైన ఆదివారం ద్విచక్ర...

ఒకే స్థలంలో.. ఒకే దేవతకు… రెండు ఆలయాలు

గందరగోళంలో ముదిరాజ్ కులస్తులురెండో ఆలయ నిర్మాణానికి అనుమతులు ఎక్కడివి...? ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లా...