back to top

మహిళలు అన్ని రంగాలలో రాణించాలి

Date:

సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు సాగాలి


అంజనీపుత్ర చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండి పిల్లి రవి

ఉదయ క్రాంతి :- మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని,సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు సాగాలని మంచిర్యాల జిల్లాలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అయిన అంజనీపుత్ర ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండి పిల్లి రవి లు తెలిపారు. జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని సున్నం బట్టి వాడలో గల అంజనీపుత్ర కార్యాలయంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహిళలే సృష్టికి మూలమని, ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజించబడతారని మన సంస్కృతి తెలిపిందన్నారు. మానవుల మనుగడకు స్త్రీలే ప్రాణమని తెలిపారు. మహిళలందరూ అన్ని రంగాల్లో రాణించాలి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అంజనీపుత్ర డైరెక్టర్లు, మహిళలు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

బెల్లంపల్లి టీఎన్జీవో నూతన సభ్యుల ఎన్నిక

ఉదయక్రాంతి:- రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో శుక్రవారం టీఎన్జీవో బెల్లంపల్లి...

స్థానిక సంస్థల ఆర్థిక స్థితి బలోపేతంతో గ్రామీణ అభివృద్ధి…రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ సిరిసిల్ల రాజయ్య

ఉదయక్రాంతి:- స్థానిక సంస్థల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంతో గ్రామీణ అభివృద్ధి...

ఆకతాయిల ఆట కట్టించిన షీ టీం

ఉదయక్రాంతి:- రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని రాముని చెరువు...